నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మునుగోడు ఉపన్నిక…

ఫ్లోరైడ్ స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెం లోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భవిష్యత్ లోనూ అండగా…

ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ

సాక్షిత : ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మెట్టుగూడ డివిజన్ కు సంబంధించిన ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ శిబిరం గురువారం సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. మేట్టుగుడా కార్పొరేటర్ శ్రీమతి…

నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి

సాక్షిత *నల్లగొండ జిల్లామునుగోడు నియోజకవర్గం నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి….హాజరుకానున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క నల్లగొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి…

50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు

50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం…! సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తూరు సీతయ్య నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , 50 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులను…

నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ శ్రీ పల్లారాజేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

చండూర్ మండల ఎన్నికల పరిశీలకుడిగా విప్

చండూర్ మండల ఎన్నికల పరిశీలకుడిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *సాక్షిత : * మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా చండూరు మండలం లోని పులిమేల గ్రామం ఇంచార్జ్ శాసన సభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి…

బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన

సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లి మండలం దామెర, నెరేళ్లపల్లి గ్రామాలలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బయలు దేరే బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి…

మునుగోడ్ నియోజకవర్గ ఉప ఎన్నిక

సాక్షిత : మునుగోడ్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో TRS అభ్యర్ధి గెలుపు ఖాయం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం చేశారు. గురువారం సనత్ నగర్ లో 3.87 కోట్ల…

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.. ఇంఛార్జిలతో సమావేశమైన ఎమ్మెల్యే… సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామంలో 5, 6వ వార్డుల్లో 100 ఓట్లకు ఒకరిగా నియమించిన ఇంఛార్జిలతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమావేశం అయ్యారు. ఈ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE