బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన

Spread the love

సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లి మండలం దామెర, నెరేళ్లపల్లి గ్రామాలలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బయలు దేరే బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ శాలమ్మ (తిరుమల్),ఉప సర్పంచ్ పెద్దులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొట్టు శ్రీనివాస్,ఉప సర్పంచ్ సతీష్, పొలగాని శ్రీనివాస్, పుదరి రమేష్, రైతు బంధు గ్రామ కో ఆర్డినేటర్ అశోక్,గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి వెంకన్న, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page