మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు

మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు రూపాయిలతో మంజూరైన నూతన అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు పాఠశాల సిబ్బంది…

ఏ ఒక్క ఇంట్లో కూడా అర్హత ఉండి సంక్షేమ పథకాలు ఆగలేదు

ఏ ఒక్క ఇంట్లో కూడా అర్హత ఉండి సంక్షేమ పథకాలు ఆగలేదు గత ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే కొత్త పెన్షన్ ఇచ్చేవారు..కానీ నేడు ఆ పరిస్థితి లేదు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి మైలవరం నియోజకవర్గంలో తాను…

డీజిల్, పెట్రోలుపై సుంకాల రూపంలో వసూలు చేస్తున్న వివరాలు ఇవ్వండి – పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి

డీజిల్, పెట్రోలుపై సుంకాల రూపంలో వసూలు చేస్తున్న వివరాలు ఇవ్వండి – పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి. గత ఐదు సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్‌పై సెస్, సర్‌ ఛార్జీల రూపంలో విధించబడిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకం మొత్తం ఎంత, గత…

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి.. పాల్గొన్న తహశీల్ధార్ శ్రీనివాసరావు, ఎంపీపీ పోరెడ్డి అరుణచెంచిరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపనరెడ్డి, ఎంపీడీఓ నరసింహులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్…

కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం

కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం సాక్షిత : కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి . ప్రజలు ఆయనకి అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్నారు. వారి…

రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంభం

ప్రకాశం..జిల్లాకంభం లో రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంభం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కంభం తహశీల్దార్ కార్యాలయంలో MRO గారికి వినతిపత్రాలు అందజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…

రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్

రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ప్రకాశం..జిల్లాయర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం హాల్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం యర్రగొండపాలెం ఈసి కందుల అనిల్ కుమార్ సొసైటీ ఫర్ ఎన్విరాంన్మెంటల్…

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త పెన్షన్ లను పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త పెన్షన్ లను పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా సాక్షిత : వడమాలపేట మండలం నకు సంబందించి కొత్తగా మంజూరు అయిన 270 అర్హులకు పెన్షన్ లను వడమాలపేట మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం లో…

ATM unit ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా

ATM unit ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా పుత్తూరు లో నేడు పట్టణ సెంటర్లో ATM లేక ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని గమనించి అత్యవసర పరిస్థితులలో నగదు అవసరాన్ని గుర్తించి INDIA One ATM యూనిట్ ను…

ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

సాక్షిత : ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేట లో,స్థానిక శాసనసభ్యులు శ్రీగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కలెక్టర్ లోతెటి శివశంకర్ ఆధ్వర్యంలోసోమవారం ఘనంగా నిర్వహించారు* ఈ కార్యక్రమం స్థానిక మున్సిపల్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE