అయప్ప స్వాములకు సద్ది వడ్డించిన ఎమ్మెల్యేలు

Spread the love
MLAs who paid tribute to Ayyappa's husband Dr. Gopireddy, Kasu Mahesh Reddy

అయప్ప స్వాములకు సద్ది వడ్డించిన ఎమ్మెల్యేలు డా. గోపిరెడ్డి ,కాసు మహేష్ రెడ్డి *


సాక్షిత : రొంపిచర్ల మండల కేంద్రంలోని శివాలయన్ని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి దర్శించుకున్నారు. అయ్యప్ప స్వాములు పడాల చక్రా రెడ్డి ఏర్పాటు చేసిన సద్దిని ఇరువురు శాసనసభ్యులు వడ్డించారు

ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండలం లోని పలువురు నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page