శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయం

శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయంవిగ్రహ ప్రతిష్ట మరియు కుంభాబిషేక మహోత్సవ ఆహ్వానము మేరకు శుక్రవారం ఉదయం మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళం రోడ్డులోని 11వ క్రాస్, శ్రీరాముల వారి వీధి,…

జగనన్న లేఔట్ లలో సిబ్బంది అందుబాటులో ఉండాలి.
*కమిషనర్ అనుపమ అంజలి

జగనన్న లేఔట్ లలో సిబ్బంది అందుబాటులో ఉండాలి.*కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత : జగనన్న హౌసింగ్ లేఔట్ లలో లబ్ధిదారులకు అన్నిరకాల సమాచారం అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు.నగరపాలక…

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా ఎస్పీ
సిద్ధార్థ కౌశల్

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా ఎస్పీసిద్ధార్థ కౌశల్సాక్షిత కర్నూలు జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు కర్నూలు…

ప్రముఖ పారిశ్రామికవేత్త ఇమ్మడిశెట్టి ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థ

ప్రముఖ పారిశ్రామికవేత్తఇమ్మడిశెట్టి ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డా మన్నే రవీంద్ర యర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ జిలాని వేగినాటి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరిముల్లా పెద్దారవీడు…

ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా

అంతా అక్రమమే ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా లారీలకు పర్మిట్ లేవు వేబిల్లులు లేవు తెలంగాణ ఆదాయానికి గండి కొడుతున్న ఆంధ్ర ఇసుక చోద్యం చూస్తున్న మైనింగ్ రవాణా శాఖ అధికారులు మధిర మార్చి 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని…

బాలాజీ ఎస్టేట్ వద్ద అర్దరాత్రి రోడ్ ప్రమాదం

పల్నాడు జిల్లా వినుకొండ. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామ శివారు బాలాజీ ఎస్టేట్ వద్ద అర్దరాత్రి రోడ్ ప్రమాదం కాకినాడ నుండి మంత్రాలయం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి శనగల లోడుతో వినుకొండ వెళుతున్న లారీ ని వెనుక నుండి…

పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం

పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం పల్నాడు జిల్లా. నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల వద్ద గల వనదుర్గ రైస్ మిల్లు లీజ్ కు తీసుకొని అక్రమ బియ్యం వ్యాపార నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్…

విద్యుత్ శాఖ సూచనలు

విద్యుత్ శాఖ సూచనలు పశ్చిమ ప్రకాశంలో తీవ్రమైన గాలులతో పాటు, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గురువారం ఆయన మాట్లాడుతూ… తీవ్రమైన…

హుండీ కానుకలు రూ.3.72 కోట్లు

హుండీ కానుకలు రూ.3.72 కోట్లు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 59,776 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకలు రూ.3.72 కోట్లు వచ్చాయి. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచిఉన్నారు. టోకెన్లు లేని…

అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు

ప్రకాశం జిల్లాత్రిపురాంతకం మండలం లో నిన్న ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు పడిపోవడం తోపాటు పైన ఉండే ఇన్సిలేటర్లు పగిలిపోయి తెల్లవారుజాము 4 గంటల నుండి అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE