భీమ్ భరత్ ను కలిసిన బిఆర్ఎస్ కౌన్సిలర్ దంపతులు

Spread the love

చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి లను శంకర్‌పల్లి బిఆర్ఎస్ పార్టీ రెండవ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి అశోక్ కుమార్ దంపతులు నగరంలోని భీమ్ భరత్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కౌన్సిలర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఎజాస్, మాజీ సర్పంచ్ సురేష్ రెడ్డి, పెంటారెడ్డి, మండల మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ నసిరుద్దీన్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page