శరన్నవ రాత్రుల 9 రోజుల సౌకర్యాల గురించి మున్సిపల్ అధికారులకు బీజేపీ నాయకుల వినతి

Spread the love

BJP leaders’ request to the municipal authorities about the 9-day facilities of Sharannava Ratri

శరన్నవ రాత్రుల 9 రోజుల సౌకర్యాల గురించి మున్సిపల్ అధికారులకు బీజేపీ నాయకుల వినతి


సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణములో ఈ నెల సెప్టెంబర్ 26 నుండి భక్తులు 9రోజులు దేవి శరన్నవ రాత్రుల ఉత్సవాలు

జరుపుకుంటారు,ఏర్పరిచిన మండపాల దేవి ఆలయాల వద్ద భక్తులకు సౌకర్యంగా వీధి లైట్లు, మంచినీరు, పారుశుద్దాం లాంటిమౌలిక వసతులు కల్పించాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ అధికారలకు వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడు తు,ముఖ్యం గా 31 వ వార్డు లో వీధి దీప్పాలైన ట్యూబు లైట్లు లేక అంధకారంలో నే ప్రజలు ఉంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు,దేవి నవరాత్రులు జరిగినన్ని రోజులు భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరి నారు, ఈ కార్యక్రమం లో బంటారం భద్రశ్వర్ కార్యదర్శి,పోనా శ్రీనివాస్, డైనమిక్ యువ నాయకులు అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page