భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి

Spread the love

Bharat Ratna, Former Prime Minister Mrs. Indira Gandhi Jayanti

సాక్షిత : భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా షాపూర్ నగర్ లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన టీపీసీసీ ప్రతినిధి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .

మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మి,129 డివిజన్ మెంబర్ షిప్ ఇంఛార్జి నీలి రహమతుల్ల,డిసిసి ఆర్గనైజ్ సెక్రెటరీ సాల్మన్ రాజు, కమలమ్మ, రమణ,సత్య నారాయణ, లక్ష్మీ దేవి, అచ్చెమ్మ, అమ్మాజీ, సరోజా తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page