తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భైరుని చెరువు

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భైరుని చెరువు వద్ద ఊరూరా చెరువుల పండగ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కమీషనర్ రామకృష్ణ రావు ,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,స్థానిక డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ ,అధికారులతో కలిసి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,సీనియర్ నాయకులు,NMC, ఆయా బిఆర్ఎస్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులు,పోలీస్,NMC ఆయా విభాగాల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page