రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బోడో రామచంద్ర యాదవ్

Spread the love

రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బోడో రామచంద్ర యాదవ్

సాక్షిత నంద్యాల జిల్లా డోన్

పిలుపునిచ్చారు ఆదివారం పట్టణంలోని షాదిఖానలో బహుజన ఐక్యవేదిక చైతన్య సభను నిర్వహించారు అంతకుమునుపు కొత్త బస్టాండ్ నుంచి షాది ఖానా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు షాదిఖానలో నిర్వహించిన సభను ఉద్దేశించి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దోపిడీ పాలన నడుస్తుందని ద్వజమెత్తారు రాష్ట్రంలో రైతులు యువత సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేసారు అన్నారు రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు అంతం కావాలంటే బీసీలు ఐక్యమత్యంతో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా బీసీ కుల సంఘాల నాయకులు బాల యాదవ్ శేష పని రామకృష్ణ అయ్యన్న వెంకట్రాం పల్లె రాముడు యాదవ్ బద్దల వెంకటేష్ శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page