భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామం తరలించిన భర్త

విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి చెందిన మాదల గంగన్న,…

షాదిఖానా నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించండి

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం షాదీఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయాలని నేడు సింగపూర్…

టీడీపీలోనే ఉంటా.. గాలి పార్టీ గాలి వార్తలని నమ్మకండి.. వంగవీటి రాధా

గత కొన్నిరోజులుగా వంగవీటి రాధా టీడీపీ నుంచి వైసీపీలోకి మారుతున్నారనే ప్రచారం జరిగింది.. తాజాగా ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు.. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని, అవన్నీ గాలి పార్టీ గాలి వార్తలని స్పష్టం చేశారు..…

సచివాలయంలో ధరణి అధ్యయన కమిటీ సమావేశం

సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సమస్యలు పరిష్కరించడానికి అడుగులు వేస్తున్నారు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది

సామాజిక సాధికారత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో మద్దిల గురుమూర్తి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు తిరుపతి ఎంపీ, సత్యవేడు నియోజకవర్గ సమన్వయ కర్త మద్దిల గురుమూర్తి ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల…

ఈసీ ఆదేశాలతో ఏపీలో పలువురు తహసీల్దార్లు బదిలీ

ఆంధ్ర ప్రదేశ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన…

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారిని వారి నివాసంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ…

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్ ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , హమీద్ పటేల్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో…

ముగ్గురు వ్యక్తులు ORR సర్వీస్ రోడ్డు మీదుగా నిషేదిత డ్రగ్స్ (గంజాయి

ముగ్గురు వ్యక్తులు ORR సర్వీస్ రోడ్డు మీదుగా నిషేదిత డ్రగ్స్ (గంజాయి) ని తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రాగా, ఉదయం 0600 గంటల సమయములో ఇంద్రారెడ్డి నగర్ గ్రామం దగ్గర గల ORR సర్వీస్ రోడ్డు వద్దకు చేరుకొని అక్కడ చూడగా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE