స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.

సెన్సెక్స్ 16వందల 28 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది. కొన్ని కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి

తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించిన భట్టి

ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు.గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించివైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి సందర్భంగా మూసాపేట్ డివిజన్ మోతీనగర్ లో గల వారి విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మూసాపేట్ మాజీ…

నాటు సారా తయారీ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం

చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై నిరంతర నిఘావెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్25 లీటర్ల నాటు సారా, 3 కేజీల కరక్కాయ స్వాధీనం, 2,500 లీటర్ల బెల్లపు ఊట ద్వంసం…

లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఎంపీ కేశినేని నాని

లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఎంపీ కేశినేని నాని గారు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ప్రవాస భారతీయులు, వెల్వడం ప్రముఖులు లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి ని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శ్రీనివాస్…

వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు

వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు హైదరాబాద్‎లో జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవానికి వేదికైంది. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ మంగళకార్యానికి వైఎస్ షర్మిల…

అక్కా చెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం -సీఎం జగన్

ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సీఎం అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్‌ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి…

వికసిత్ భారత్ సంకల్పయాత్ర

వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం..లింగం పేట్ మండలంముంబోజి పెట్ గ్రామంలో“ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్పయాత్ర స్క్రీన్ బండి ద్వారా కేంద్ర ప్రభుత్వ…

బిఆర్ఎస్ ఎమ్మెల్సీల కీలక సమావేశం

బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవు తోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను…

ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని మండిపడ్డారు. మౌలిక వ‌స‌తుల…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE