ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం.

అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం

మల్లికార్జున స్వామి ఆలయాన్ని శుభ్రం చేసిన డీకే అరుణ

మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కొండయ్య మున్సిపల్ చైర్మన్ పావని, వైస్ చైర్మన్ అఖిల, ఎంపీటీసీ బలరాం రెడ్డి.కౌన్సిలర్ ప్రసన్న ఆలయాన్ని శుభ్రపరచారు. ఈ నేల…

రవాణా శాఖ మంత్రి ని కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ *

హైదరాబాదులోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం చిన్నదాన్వాడ వరకు మరియు అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామని మరియు అలంపూర్ నియోజకవర్గంలోని బస్సు సౌకర్యం లేని…

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

అమరావతి : ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు.…

హెల్మెట్​ ధరించండి… ప్రాణాలు కాపాడుకోండి:ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా శిరస్త్రాణం ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపారు.తన ట్రాఫిక్ కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ…హెల్మెట్ ధరించడం వల్ల మీ…

పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తాం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తాము హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా…

ఫ్రీ బస్సు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్.

హైదరాబాద్ : తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రద్దు చేయాలని హైకోర్టులో పటిషన్ దాఖలైంది. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అవసరం లేకున్నా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. దాంతో అవసరాల కోసం ప్రయాణించేవారకి తీవ్ర ఇబ్బందులు…

సంక్షేమం, అభివృద్ధితో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేద్ధాం: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద .

125 – గాజుల రామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, చంద్ర బోస్ నగర్, రోడా మేస్త్రీ నగర్ – బి, ఎన్టీఆర్ నగర్ – బి, బేకరి గడ్డ, శ్రీరామ్ నగర్ – A,B, ఎన్టీఆర్ నగర్ – ఏ,…

ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపెట్టాలి.

ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపెట్టాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : ఐ డి పి ఎల్ నుండి గండిమైసమ్మ వైపు నడిపించే ఆటో డ్రైవర్ల సమావేశం నేడు ఐడీపీఎల్ ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్…

రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై సీఎం ప్రసంగించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని అని అన్నారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE