మాజీ మంత్రి దేవినేని అరెస్ట్

ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో ఇసుక కుప్పలపై కూర్చుని నిరసన తెలుపుతున్న దేవినేని ఉమా చుట్టూ భారీ ఎత్తున పోలీసులు మోహరించి అరెస్టు చేశారు ఇసుక దోపిడీని ఆపకుండా మమ్మల్ని అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై ఉమా మండిపాటు దోపిడీ చేస్తున్న వారిని…

హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం..

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.. డీఆర్‌సీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు వారికి అందజేస్తున్నారు.…

స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను పూర్తి అదనపు…

ఏపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై జనసేన ముందడుగు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంలో జనసేన ముందడుగు వేయనుంది. డిసెంబర్ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకటవ తేది మధ్యాహ్నం 3…

కొత్త పార్టీ పెడతా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం: ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని… అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) స్పష్టం చేశారు.. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల…

Telangana Assembly Election 2023: పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు..

Telangana Assembly Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది.. వారిలో మహిళలు 221 మంది కాగా,…

ముమ్మడివరం నుంచి లోకేష్ పాదయాత్ర…

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. 212వ రోజు పాదయాత్ర ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి…

ముమ్మడివరం నుంచి లోకేష్ పాదయాత్ర…

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. బుధవారం 212వ రోజు పాదయాత్ర ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ…

క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

తాడేపల్లి: క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం పలు పరిశ్రమలకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు..

మన ఓటు.. మన భవిష్యత్తు.. కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

ఈనెల 30వ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఓటు అనేది మన భవిష్యత్తును నిర్ణయించేదని.. మనం ఎన్నుకున్న నాయకుల ద్వారా మన పరిపాలన సుభిక్షంగా సాగేలా చూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా గత పది…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE