ముమ్మడివరం నుంచి లోకేష్ పాదయాత్ర…

Spread the love

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ..

రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. బుధవారం 212వ రోజు పాదయాత్ర ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి ప్రారంభం..

10.30 – ముమ్మడివరం ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాల వద్ద గౌడలతో సమావేశం.

  • 11.00 – ముమ్మడివరం సెంటర్‌లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
  • 12.45 – ముమ్ముడివరం పల్లెపాలెం సెంటర్‌లో దళితులతో సమావేశం.
  • 1.30 – కొమనాపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశం.
  • 2.30 – అన్నంపల్లి సెంటర్‌లో మాదిగ సామాజికవర్గీయులతో భేటీ.
  • 3.30 – మురమళ్ల సెంటర్‌లో బుడగ జంగాలతో సమావేశం.
  • 3.45 – మురమళ్లలో భోజన విరామం.
Whatsapp Image 2023 11 29 At 10.36.45 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page