కరెంటు ఆర్థిక స్థితిగతులను, దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి.

కరెంటు ఆర్థిక స్థితిగతులను, దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి. దాన్ని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టినాడు……. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయని ప్రజలు తప్పు దోవ పట్టించడానికి ఈ పని చేశారు……ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దు….. ఆయన పిలిపించి…

పల్నాడు గడ్డ పై నుండి సవాల్ చేస్తున్నా…వచ్చేది తెలుగుదేశమే

నరసరావుపేటలో చంద్రబాబు సభకు స్థలాన్ని పరిశీలించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ నేతలు పల్నాడు గడ్డ పై నుండి సవాల్ చేస్తున్నా…వచ్చేది తెలుగుదేశమే నరసరావుపేటలో జరగనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి సభకు…

చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా: ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి మండల పరిధి కొండకల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను చించల్ పేట్ గ్రామంలోని ఆయన నివాసంలో అయ్యప్ప స్వాములు…

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని దర్శించండి: షాలిని శేఖర్ గౌడ్

శంకర్‌పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో గల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త శాలిని శేఖర్ గౌడ్ అన్నారు. వారు స్వామివారికి ఆలయ పూజారులు సాయి శివ, ప్రమోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకం…

ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయం..

ప్రజాదర్బార్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం..జిల్లాకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్‌ అధికారికి బాధ్యతలు..ప్రజా దర్బార్‌కి రోజుకు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి.. ఇవాళ సీఎం రేవంత్ సచివాలయం…

మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పర్యాటన రద్దు..

అసెంబ్లీ శాసనసభ సమావేశం మరియు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉండటం వలన రేపు జరగాల్సిన పర్యటన రద్దు అవడం జరిగింది… హైదరాబాద్ రాష్ట్ర నడిబొడ్డున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యధావిధిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తారు… ఎల్లుండి అనగా తేదీ…

ఎంపీ మహువా మెయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేసిన లోక్‌సభ స్పీకర్..

ఢిల్లీ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు..డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని మొయిత్రాపై ఆరోపణలు..లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను వేరేవాళ్లకు ఇచ్చినట్లు నిర్ధారణ.. ఎథిక్స్‌ కమిటీ రిపోర్ట్‌ ఆధారంగా లోక్‌సభలో చర్చ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమా వేశాలు ప్రారంభం

రేపటి నుంచే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నూతన శాసనసభను రేపు సమావేశ పరచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం కంటే ముందే ప్రోటెం స్పీకర్ ను నియమించాల్సి…

జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆర్టీసి డిపో మేనేజర్.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలలో మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గద్వాల డిపో నందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు గద్వాల జిల్లా…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

*పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE