పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్

పాలకుర్తి మండల కేంద్రంలోని బి.ఆర్.ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ సాక్షిత : అడుగడుగునా ఘన నీరాజనం పలికుతూ కన్నీరుమున్నీరైనా కార్యకర్తలు మండల ముఖ్య నాయకుల సమావేశం సందర్భంగా…

గుండెపోటుతో మలయాళీ యువనటి మృతి

మలయాళీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి లక్ష్మిక సజీవన్ (27) గుండెపోటుతో మృతి చెందింది. రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‏లోని షార్జాలో లక్ష్మిక తుదిశ్వాస విడిచారు. కేరళలోని పల్లురుతి కచేరిపడి వాజవేలి ప్రాంతానికి చెందిన లక్ష్మీక షార్జాలోని…

ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం

ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి,అనంతరం…

కేసీఆర్‭కు ప్రమాదం.. ఎముక విరిగిందన్న వైద్యులు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‭కు స్వల్ప ప్రమాదం జరిగింది. తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు.. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం…

సి పి ఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

రామగుండం పోలీస్ కమీషనరేట్ సి పి ఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్ సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రభవాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయత్నాలలో బాగంగా…. సి కా స కార్యకలాపాలను…

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ RBI గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి…

ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్‌?

పాలనలో ఆయన సలహాలు పొందాలన్నది సీఎం రేవంత్‌ యోచన టీజేఎస్‌ అధ్యక్షుడు,తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

మాజీ సీఎంను పరామర్శించడానికి యశోద ఆసుపత్రి కి చేరుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

హైదరాబాద్ :-యశోద హాస్పిటల్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నీ పరామర్శించడానికి యశోదా హాస్పిటల్ కు వెళ్ళిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మరియు వారి సతీమణి మరియు నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసన సభ్యులు కుందూరు జయవీర్…

85 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షణ..!సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ సున్నం చెరువు పార్కులో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావుతో కలిసి నూతనంగా 85 లక్షల వ్యయంతో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.…

వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్ అరెస్టు

వికారాబాద్ జిల్లా : తాం డూర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్‌ చేసి వరుస హత్య లకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్‌ను పోలీ సులు అరెస్ట్ చేశారు. ఇటీవల వికారా బాద్ జిల్లాలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE