తెలంగాణలో పెరుగుతున్న కరోనా: జర జాగ్రత్త.

హైదరాబాద్‌ :దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. కరోనా వ్యాప్తి చెంద కుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వైద్యాశాఖాధికారులతో…

ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి” జన్మదినం

వినుకొండ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకులం పాఠశాల నందు రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి” జన్మదినం సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వైస్సార్ సీపీ నాయకులు వినుకొండ…

నేడు ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ మ‌ధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ చర్చించనుంది. కీలక రాష్ట్రాల్లో సీట్ల పంప కాలపైనా…

పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్ని విధాల సహకరిస్తాం

ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తాంఘనంగా టీ హబ్ లో ఆటా & CII బిజినెస్ సెమినార్*హైదరాబాద్ యు.ఎస్ కాన్సోల్ జనరల్ మిస్ జెన్నిఫర్ లార్సన్ తో కలిసి పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు…

జిన్నారం బిఆర్ఎస్ కు బిగ్ షాక్

జిన్నారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు జిన్నారం ఎంపిటిసి లావణ్య నరేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎర్రవలి ప్రవీణ్ ఎర్రవల్లి బాలు రొయ్యపల్లి రవి కడని…

పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ నిరసిస్తూ 22న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు జయప్రదం చెయ్యండి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బలమల్లేష్.పార్లమెంట్ సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం నియంతృత్వం చర్యలకు నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్ 22న తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రంలో నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు ఇచ్చిన…

ఘనంగా ధర్బారన్యేశ్వరా స్వామి వారి శనిపేయర్చి ఫెస్టివల్ వేడుకలు

లక్షన్నర మందికి అన్న ప్రసాద వితరణ గావించిన సోలిస్ ఐ కేర్ నిర్వాహకులు నందనంపాటి రామాంజనేయులు**ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ *పాండిచ్చేరి లోని కరాయికల్ జిల్లా తిరునల్లార్ లోని శ్రీ ధర్బారన్యేశ్వరా స్వామి దేవస్థానం శ్రీ శనేశ్వరా భగవాన్…

ఓటమి పై ఎవరిని నిందించను.. పూర్తి బాద్యత నాదే

అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు.., మీరే అధికారంలో ఉన్నారు కదా..!! తప్పు జరిగితే విచారణ చేసి నిరూపించండి.. ఖమ్మంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్

మాజీమంత్రి సత్యవతిరాథోడ్ సోదరడు కిషన్ నాయక్ మృతి

మాజీమంత్రి సత్యవతిరాథోడ్ సోదరడు కిషన్ నాయక్ మృతిచెందగా పెద్దతండాకు వచ్చి నివాళులు అర్పించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్..

తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మిచౌంగ్ తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ పై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం లో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE