ప్రజాపాలన విధులకు పంగణామం పెట్టి – దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గీర్దావార్ నాగిరెడ్డి

మల్దకల్:- మండలంలోని శనివారం పెద్దోడ్డి గ్రామంలో ప్రజా సమస్యల ధరకాస్తులను స్వీకరించుటకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన విధులపై అలసత్వం వహిస్తూ… పంగణామం పెట్టి ప్రజాపాలన ప్రాంగణంలోనే దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గీర్దావార్ నాగిరెడ్డి ని…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని||

మాజీ డీఎస్పీ నళిని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు.తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.తిరిగి…

సీపీఐ పార్టీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు.

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత :రంగారెడ్డి నగర్ డివిజన్ గుబురుగుట్ట స్థానిక సీపీఐ నాయకులు జాఫర్ బాయ్ కుమారుడు ఖాదర్ నేడు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందారు.ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు వారి పార్థివమృత దేహానికి నివాళులు అర్పించి…

132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు డ్రైనేజ్ (UGD లైన్ ) సమస్య

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు డ్రైనేజ్ (UGD లైన్ ) సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియచేయడంతో గ్రామం లో పర్యటించి గ్రామస్తులను సమస్య వివరాలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే…

ప్రజా పాలన అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ*

కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) డైరెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ ,అడిషనల్ డెరైక్టర్ జాన్ శాంసన్ ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి బాచుపల్లి 15,17,మరియు 19వ డివిజన్ల…

2023 సంవత్సరంలో నేరాలు బాగా పెరిగాయి: డిజిపి రవి గుప్తా

ఈ ఏడాది రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా వెల్లడిం చారు. డిజిపి కార్యాల‌ యంలో ఆయ‌న నేడు 2023 రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, సైబ‌ర్ నేరాలు,…

ప్రజాపాలనపై ఎమ్మెల్యే మదన్ మోహన్ కు గ్యారంటీ లేదా

అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి బిజెపి నాయకుడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమం పై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి గ్యారెంటీ లేదని జహీరాబాద్ పార్లమెంట్…

యునైటెడ్ ఫ్రంట్ లోకి రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణను ఆహ్వానించిన రావుసుబ్రహ్మణ్యం బృందం.

యునైటెడ్ ఫ్రంట్ లోకి రావాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ను విజయవాడలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన భేటీలో రావుసుబ్రహ్మణ్యం బృందం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు…

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పిఏ సూసైడ్

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్…

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడా వార్డ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడా వార్డ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రం ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి సందర్శించి దరఖాస్తుల స్వీకరణ విధానాలను…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE