పలు కుటుంబాలని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన పలువురినినకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం పరామర్శించారు. ప్రమాదాలలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మేడి ఉపేందర్, అక్కెనపల్లి అనిల్ లని పరామర్శించి ఆర్థిక…

కుత్బుల్లాపూర్ గోస- శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ గోస- శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటన… సాక్షిత : గణేష్ నగర్, కల్పన సొసైటీ, పద్మనగర్ ఫేజ్ – 1 బస్తీలలో పాదయాత్ర..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ‘కుత్బుల్లాపూర్…

కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం

కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో నిర్మించడానికి గాను నిధుల…

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు

*కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు 40,4,640/- నలబై లక్షల నాలుగు వేల ఆరు వందల నలబై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * సాక్షిత : శేరిలింగంపల్లి…

అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కి చెందిన సాయి గణేష్ కి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 75,000/- డెబ్భై ఐదు వేల రూపాయల…

కాలనీల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే,అడిషనల్ కలెక్టర్

భూపాలపల్లి మున్సిపాలిటీ. బస్తీ బాటలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20 వ వార్డు శాంతినగర్ మరియు 17వ వార్డు సుభాష్ కాలోనిల్లో విస్తృతంగా పర్యటించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అడిషనల్ కలెక్టర్ దివాకర్ … కాలనీ…

జూన్ 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ

సాక్షిత : జూన్ 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.…

ప్రజల మద్దతుతో వైసీపీకి శవయాత్ర తప్పదు…

రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతుతో వైసిపికి శవయాత్ర తప్పదంటూ తీవ్రస్థాయిలో మండిపడిన కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు. 23-05-2023 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ,కంబదూరు మండల కేంద్రంలో ఇదేం ఖర్మ…

మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య…

ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు సిరికొండ మధుసూదనా చారి.

ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు సిరికొండ మధుసూదనా చారి. రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అందుకోవడం జరిగింది. సామాజికoగా రాజకీయoగా తన జీవితంలో తనదైన ముద్రవేసిన నందమూరి తారక రామారావు ఎంతో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE