భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి కేటీఆర్

సాక్షిత : హైదరాబాద్ నగర పరిస్థితుల పైన మంత్రి కేటీఆర్ సమీక్షభారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచనఇప్పటికే వర్షాకాల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపిన అధికారులుప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యం గా…

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/…

గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు

సాక్షిత : గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . అందులో భాగంగా…

ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం భవన నిర్మాణం

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీలో నూతనంగా నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియం భవన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో *ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * చేతుల మీదుగా ప్రారంభించేందుకు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ *…

మైనార్టీలకు త్వరలో లక్ష రూపాయల స్కీమ్.. మంత్రి హరీష్ రావు

సాక్షితహైదరాబాద్ :మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉందని, త్వరలో స్కీమ్ అమలవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జల విహార్‌లో మైనార్టీ నేతల సమావేశం నిర్వహించారు. పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రి మహమూద్…

సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన వైరా ఎస్సై మేడా ప్రసాద్..

ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ నందున వైరా ఎస్సై మెడ ప్రసాద్ సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్‌ వివరాలు…

పదివేల రూపాయల వేతన ఒప్పందం కుదిర్చినందుకు కార్మిక సంఘం అధ్యక్షులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

పదివేల రూపాయల వేతన ఒప్పందం కుదిర్చినందుకు కార్మిక సంఘం అధ్యక్షులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని సన్మానించిన వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికులు.. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్…

అధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ..

సాక్షిత : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలైన 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గోదావరి హోమ్స్ మరియు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని బాలాజీ లేఔట్, ప్రెస్టీన్…

బాటసీంగారం డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు కేంద్రo

బాటసీంగారం డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు కేంద్ర పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో కలిసి బయలుదేరిన పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర…

2కోట్ల 70 లక్షల TUFIDC నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

లక్షెట్టిపేట మున్సిపల్ పరధిలోని 6వార్డ్ లోని గాంధీ నగర్, నెహ్రు నగర్ లో 1కోటి రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు,13,14వార్డ్ లో గాంధీ బొమ్మ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు 40 లక్షల నిధులతో నిర్మించిన బిటి రోడ్,5,12వార్డ్ లోని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE