ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్

ముషీరాబాద్ నియోజకవర్గం లో కవాడిగూడ డివిజన్లోని ఎరుకల బస్తీలో కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు కూలిపోవడం జరిగింది. ఆ ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ , వెంటనే ప్రభుత్వ అధికారి…

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు.. గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, బాల్కొండ కు చెందిన సునీల్ రెడ్డి, తదితర నాయకులు..ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,…

జగనన్న పేదలకు సురక్ష

జగనన్న సురక్షతో ప్రజలకు చెరువుగ ప్రభుత్వ సేవలు- ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సాక్షిత : ప్రజలకు రక్షగా.. జగనన్న సురక్షకార్యక్రమము, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా అందిస్తున్న పౌర సేవలు- తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషజగనన్న సురక్షతో 11 రకాల…

చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అభివృద్ధి -ఎమ్మెల్యే భూమన

అభివృద్ధిలో తిరుపతి ప్రత్యేక దృష్టి- నగర మేయర్ డాక్టర్ శిరీషఅభివృద్ధి లక్ష్యం, నగరంలో ఎటు చూసినా మౌలిక సదుపాయాలు- కమిషనర్ హరిత సాక్షిత : చరిత్రలో నిలిచిపోయే విధంగా తిరుపతి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన…

బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి

కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వారం పాటు వాయిదా వేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ…

మరో 48గంటలు వర్షాలు..

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం సీఎస్‌ శాంతికుమారి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 48గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న..

గద్వాల జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య.. మాజీ మార్కెట్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్ రెడ్డి… ఢిల్లీలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత దంపతులు,…

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం

సాక్షిత : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు

సాక్షిత : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్…

నెల్లూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం హైలెట్స్

సాక్షిత : రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది*ప్రజలకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి*వివిధ రకాల సర్టిఫికెట్లను సత్వరమే అందిస్తున్నాం*గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వారికి మొండి చేయి చూపించారు*జన్మభూమి కమిటీల ద్వారా తమకు అనుకూలమైన వారిని ఎంపిక…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE