కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారయ్ మరియు బీసీ బంధు చెక్కులు పంపిణీ చేసిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్

మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారన్నారు. తహసీల్దారు కార్యాలయంలో…

నీలం మధుకు తోడుగా కదిలిన రజకులు..

ఎమ్మెల్యేగా పోటీ చేయండి మీ వెంట మేముంటాం..చాకలి ఐలమ్మ స్పూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదాం..అతిపెద్దదైన ఐలమ్మ విగ్రహంతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు..నీలం మధుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి..గెలిపించి మీ చేతిలో పెడతాం..కేసీఆర్ ను కోరిన పటాన్చెరువు నియోజకవర్గ మెజార్టీ రజకులు..తమ పూర్తి…

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజలను మోసం చేసిన డబ్బులతోనే చీరలు పంపిణీ

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజలను మోసం చేసిన డబ్బులతోనే చీరలు పంపిణీ చేస్తున్నాడని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ…

నూతన గృహ ప్రవేశానికి హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని హిల్ కౌంటీలో డా.సునీల్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.…

కాపుల కనపర్తి లో అభివృద్ధి పనులను ప్రారంభించిన :మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా:జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సంగెం మండలంలోని గుంటూరుపల్లె, కాపులకనపర్తి గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు…

చట్టసభలలో బీసీలకు మండల కమిషన్ నివేదిక ప్రకారం 52 శాతం ప్రాతినిధ్యం అమలు చేయాలి ,-హిందూ బీసీ మహాసభ

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ పిజెఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం వైపు లక్ష్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీలకే ఓటు వేసి బీసీల రాజ్యాధికారం తెచ్చుకునే దిశలో ప్రయాణించాలని…

ప్రజాప్రతినిధుల,అధికారుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

సీపీఐ నియోజకవర్గ నాయకులు నేడు ప్రగతినగర్లో వర్షం వల్ల బాలుడు మృతి చెందిన ప్రాంతాన్ని, అలాగే గాజులరామరం లో వర్షాల వల్ల మునిగిపోయిన ప్రాంతాన్ని వొక్షిత్ ఎనక్లేవ్ ను సందర్శించారు. ఒక్కరోజు కురిసిన వానకే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలు…

శుభ కార్యాలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలు శుభ కార్యాలకు రావాలని…

మేయర్ అధ్యక్షతన ఎస్ ఈ సత్యనారాయణ ,NMC AE లు,DE లతో కలిసి అత్యవసర సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన ఎస్ ఈ సత్యనారాయణ ,NMC AE లు,DE లతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా భారీ వర్షాల కారణంగా కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి అవాంచనియ సంఘటనలు జరగకుండా,పురాతన భవన…

రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా

రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని పరికి చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్న ధరణి నగర్ మరియు ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లోని కొన్ని ఇండ్లలోకి నీరు వచ్చి ముంపుకు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE