సమన్వయంతో పని చేయాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,*

సమన్వయంతో పని చేయాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,* *-గణేశ్ వేడుకలపై ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమన్వయ సమావేశం* *-ఇన్సిడెంట్ ఫ్రీగా, ఘనంగా వేడుకలు జరుపుకోవాలి – సీపీ* రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్…

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భారత్‌లోని డొమినికన్‌ రిపబ్లిక్‌ రాయబారి హెచ్‌.ఈ. హైదరాబాద్‌లో Mr డేవిడ్ ప్యూగ్.

డొమినికన్ రిపబ్లిక్ కరేబియన్ మరియు మధ్య అమెరికా ప్రాంతంలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. సమావేశంలో, ఇటీవలి సంవత్సరాలలో తెలంగాణలో ఐటీ మరియు పారిశ్రామిక రంగాలలో అపూర్వమైన వృద్ధిని మంత్రి హైలైట్ చేశారు మరియు డొమినికన్…

యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం పట్టణంలో టీడీపీ అధ్వర్యంలో జరుగుతున్న బంద్

యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం పట్టణంలో టీడీపీ అధ్వర్యంలో జరుగుతున్న బంద్ పోలీసులు అదుపులో త్రిపురాంతకం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు మండలం లో అన్ని ప్రైవేట్ విద్యసంస్థలు, బ్యాంకులు మరియు దుకాణాలను మూసి వేయించిన టిడిపి నాయకులు నేడు టిడిపి తలపెట్టిన…

జగ్గయ్యపేట లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ల కలకలం

జగ్గయ్యపేట లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ల కలకలం…!! ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెలసిన ప్లెక్సీ లు…!! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు…!!

తాంబేలు గుట్టపై గల అతి పురాతన శివాలయం జీర్ణోద్ధారణ పనులకు భూమి పూజ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని తాంబేలు గుట్టపై గల అతి పురాతన శివాలయం జీర్ణోద్ధారణ పనులకు భూమి పూజ నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఆలయం పునర్నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.…

శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

రోడ్డు పై బైఠాయించిన టీడిపి కార్యకర్తలు

మార్కాపురం లోని ఆర్టిసి బస్టాండ్ లోని బస్సులను ఆపాలని, బస్టాండ్ లోపలి నుండి బయటికి వస్తున్న బస్సులను అడ్డగిస్తున్న టిడిపి కార్యకర్తలు, బస్ లను అడ్డగించి రోడ్డు పై బైఠాయించిన టీడిపి కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన…

ఉపకార్య నిర్వాహక ఇంజనీయర్ కార్యాలయము ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

అక్షెట్టిపేట్ పట్టణం లో ఉపకార్య నిర్వాహక ఇంజనీయర్ కార్యాలయము ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

డిపోలోని డ్రైవర్లు మొత్తాన్ని బయటికి రావాలని పిలుపునిచ్చారు

అమరావతి : నారా చంద్రబాబునాయుడు ని అరెస్ట్ ఖండిస్తూ గుంటూరు తూర్పులో భారీగా బంద్ ఏర్పాటు చేశారు… గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద టీడీపీ ఇంచార్జ్ నజీర్ ఆర్టీసీ డిపోలోకి పంపిస్తున్న బస్సులు… డిపోలోని డ్రైవర్లు మొత్తాన్ని బయటికి…

నూతన ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటి గండిమైసమ్మలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగము నూతన ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా నూతన కార్యాలయ అధికారి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE