యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం పట్టణంలో టీడీపీ అధ్వర్యంలో జరుగుతున్న బంద్

Spread the love

యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం పట్టణంలో టీడీపీ అధ్వర్యంలో జరుగుతున్న బంద్

పోలీసులు అదుపులో త్రిపురాంతకం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు

మండలం లో అన్ని ప్రైవేట్ విద్యసంస్థలు, బ్యాంకులు మరియు దుకాణాలను మూసి వేయించిన టిడిపి నాయకులు

నేడు టిడిపి తలపెట్టిన రాష్ట్ర బంద్ లో భాగంగా పెద్దరవీడు పట్టణంలో బంద్ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని పయ్యావుల తెలిపారు. అక్రమంగా కేసులు బనాయించి చంద్రబాబు ను రిమాండ్ కు పంపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page