నూతన ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటి గండిమైసమ్మలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగము నూతన ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .


ఈ సందర్భంగా నూతన కార్యాలయ అధికారి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ విజిలెన్స్ మరియు క్యుసి హైదరాబాద్ గా పదవి బాధ్యత స్వీకరించిన .కే.మోహన్ రావు ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, భారత్ కుమార్, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్, పాక్స్ డైరెక్టర్ వెంకటేష్, పంచాయతీరాజ్ ఏఈ నాగేశ్వర రావు, మునిసిపల్ ఏఈ ప్రవీణ్ కుమార్, నాయకులు మురళి, మరియు పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page