మాస్టర్ ప్లాన్ రోడ్లను వేగవంతం చేయాలి : కమిషనర్ అనుపమ అంజలి

మాస్టర్ ప్లాన్ రోడ్లను వేగవంతం చేయాలి : కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత : తిరుపతి నగరంలో రూపుదిద్దుకుంట్టున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఆధికారులకు ఆదేశాలు జారీ చేసారు.…

కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు లోని బండ్లగూడ దోషం చెరువు వద్ద వాకింగ్ ట్రాక్

కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు లోని బండ్లగూడ దోషం చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…. సాక్షిత : బండ్లగూడ దోషం చెరువు…

సందల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సందల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని లాల్ సాబ్ గూడలో ఈనెల 19వ తేదీన జరుగనున్న సందల్ ఉత్సవాల పోస్టర్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,…

CMRF తో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

CMRF తో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో…

మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పినకు కృషి చేస్తాం వికారాబాద్ ఎమ్మెల్యే

మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పినకు కృషి చేస్తాం : వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని కూరగాయల బీట్లు జరిగే…

మహబూబాబాద్ రామచంద్రపురం కాలనీ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్

మహబూబాబాద్ రామచంద్రపురం కాలనీ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, గిరిజన గురుకుల బాలికల పాఠశాల స్థలాన్ని, ఆర్తి గార్డెన్స్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరిశీలించారు.…

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి .. జర్నలిస్టులకు వారం రోజుల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు… హుజూర్ నగర్…

పేదింటి కుటుంబానికి పెద్ద కొడుకు లా అండగా నిలిచిన : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పేదింటి కుటుంబానికి పెద్ద కొడుకు లా అండగా నిలిచిన : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో రాగులా మల్లయ్య-నర్సమ్మ కుటుంబంలో వారి కొడుకు కొండయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది . వారి కొడుకు కొండయ్యకు ముగ్గురు…

జనసేన ఆవిర్భావ సభ కృష్ణా జిల్లాలో భారీ ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు?

జనసేన ఆవిర్భావ సభ కృష్ణా జిల్లాలో భారీ ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు? మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం బహిరంగ సభలకు కొన్ని కండీషన్లు పెట్టడంతో అది జనసేన పార్టీకి సమస్యగా మారుతోంది.పదో వార్షిక ఆవిర్భావ సభను అత్యంత అట్టహాసంగా జరపాలి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE