58 & 59 GO’s లో మంజూరైన 3619 మంది లబ్దిదారులకు పట్టాలను సైతం పంపిణీ చేశారు

Spread the love

సాక్షిత : మేడ్చల్ నియోజకవర్గం లోని జవహర్‌నగర్‌ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్‌ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్‌) శుద్ధి ప్లాంట్‌ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు , మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . అనంతరం 58 & 59 GO’s లో మంజూరైన 3619 మంది లబ్దిదారులకు పట్టాలను సైతం పంపిణీ చేశారు. ఈ కార్యకమంలో GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , జోనల్ కమీషనర్ మమత , జవహరనగర్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు,పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page