58 & 59 GO’s లో మంజూరైన 3619 మంది లబ్దిదారులకు పట్టాలను సైతం పంపిణీ చేశారు

సాక్షిత : మేడ్చల్ నియోజకవర్గం లోని జవహర్‌నగర్‌ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్‌ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్‌) శుద్ధి ప్లాంట్‌ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు , మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్,…

You cannot copy content of this page