సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,…
సాక్షిత : మేడ్చల్ నియోజకవర్గం లోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ధి ప్లాంట్ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు , మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్,…
అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ
సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని సర్వే నంబరు 1లో HMDA కు అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు…