వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 21,71,000/- ఇరవై ఒక లక్షల డెబ్భై ఒక వెయ్యి రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF…

ప్రధానితో ఏపీ సీఎం భేటీ

ప్రధానితో ఏపీ సీఎం భేటీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీకానున్నారు. ఏపీ సీఎం…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన దూలపల్లి మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన దూలపల్లి మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు… సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దూలపల్లి…

మేయర్ కూర్చునే కుర్చీనే కురుస్తుంది ఇదేనా అభివృద్ధి..!

మేయర్ కూర్చునే కుర్చీనే కురుస్తుంది ఇదేనా అభివృద్ధి..! పొంగులేటిని వారి అనుచరులను విమర్శించే స్థాయి ఉందా మీకు…?రోడ్లకు ప్యాచ్లు వేయడాన్ని కూడా అభివృద్ధి అంటారా మంత్రి …!డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కృష్ణచైతన్యకు మాట్లాడే అర్హత లేదుమీ…

అమరజీవి పొట్టి శ్రీ రాములు జయంతి

సాక్షిత : అమరజీవి పొట్టి శ్రీ రాములు జయంతి సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినుకొండ MLA కార్యాలయంలో పొట్టి శ్రీ రాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన…

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా జరుగుచున్నవి.

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా జరుగుచున్నవి. -అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా జరుగుచున్నట్లు అదనపు…

తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు దంపతులు.

హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు బయలుదేరే ముందు తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు దంపతులు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యాలను ప్రతి గడపకు చేర్చాలన్న సంకల్పంతో..…

కేసీఆర్ నివాసం నుంచి బయటకు రాని కవిత..ఈడీ విచారణపై ఉత్కంఠ

కేసీఆర్ నివాసం నుంచి బయటకు రాని కవిత..ఈడీ విచారణపై ఉత్కంఠ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది.తొలుత ఉదయం 10…

కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. సాక్షిత : దండేపల్లి మండలానికి చెందిన 132 మంది 132,15,312/- లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీమంచిర్యాల నియోజకవర్గ దండేపల్లి మండలానికి…

రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో 2023- 24 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

ఏపీ లో ఫుల్ గా సంక్షేమం : రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో 2023- 24 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ … ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపువైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లువ్యవసాయ రంగానికి రూ.11,589…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE