తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు దంపతులు.

Spread the love

హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు బయలుదేరే ముందు తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు దంపతులు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యాలను ప్రతి గడపకు చేర్చాలన్న సంకల్పంతో.. నేటి నుంచి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క .

అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం లోని పిప్పిరి గ్రామంలో పాదయాత్ర మొదలు పెట్టనున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క .

హథ్ సే హథ్ జోడో యాత్ర పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో పాల్గొనేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెంట భారీ కార్ల కాన్వాయ్ తో తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలు అనుచరలు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page