కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే

Spread the love

కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..


సాక్షిత : దండేపల్లి మండలానికి చెందిన 132 మంది 132,15,312/- లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
మంచిర్యాల నియోజకవర్గ దండేపల్లి మండలానికి చెందిన 132 మంది లబ్ధిదారులకు దండేపల్లి తహసిల్దార్ కార్యాలయంలో సమీపంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కళ్యాణ లక్ష్మీ మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు..


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకుడదన్న ఉద్దేశ్యం తోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదలకు అండగా నిలుస్తుందన్నారు..
అలాగే కాన్పు సమయంలో‌ అంగన్ వాడీల‌ ద్వారా పాలు, గుడ్లు, మంచి భోజనాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకాహార రూపంలో అందజేస్తున్నామని ప్రసవ‌సమయంలో ప్రభుత్వాసుపత్రికి‌ తెస్తే పన్నెండు‌‌ వేల రూపాయలు, కేసీఆర్ ‌కిట్, అందజేస్తున్నామన్నారు…
ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page