హెలీ ప్యాడ్, పంట నష్టాలను మరోసారి పరిశీలించిన మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావు

హెలీ ప్యాడ్, పంట నష్టాలను మరోసారి పరిశీలించిన మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావు సాక్షిత : కెసిఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రిఅకాల వర్షాల కారణంగా ఏర్పడ్డ పంట నష్టాలను పరిశీలించడానికి సీఎం కెసిఆర్…

ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నా సీఎం కేసీఆర్

ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌, వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌,…

శుక్రవారం నుండే రంజాన్ మాసం ప్రారంభం

శుక్రవారం నుండే రంజాన్ మాసం ప్రారంభం నెలవంక కనిపించడంతో శుక్రవారం నుండి మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు చెప్పారు. శుక్రవారం నుండి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది. రంజాన్ మాసంలోనే ……

కొత్తగూడెం భజన మందిర్ దేవాలయానికి పూర్వవైభవం తీసుకువస్తా : ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం భజన మందిర్ దేవాలయానికి పూర్వవైభవం తీసుకువస్తా : ఎమ్మెల్యే వనమా సాక్షిత : భక్తుల కోరిక మేరకు గుడి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా : ఎమ్మెల్యే వనమాభజన్ మందిర్ గుడిలో సాయిబాబా గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన : ఎమ్మెల్యే…

మంత్రి కేటీఆర్ పైన దర్యాప్తు చేయాలని డిమాండ్

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ లో పేపర్ లీక్ వ్యవహారంలో దొషులను కఠినంగా శిక్షించాలని,మంత్రి కేటీఆర్ పైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గవర్నర్ ని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో…

జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఘన సత్కారం పొందిన గొట్టిముక్కుల నాసరయ్య

జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఘన సత్కారం పొందిన గొట్టిముక్కుల నాసరయ్య ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక తెలుగు అధ్యాపకులు, ప్రముఖ రచయిత జి. నాసరయ్య బుధవారం డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని…

దేశంలో పెరిగిన కరోనా కేసులు..

COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. COVID-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి.. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల…

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత.

విజయవాడ:అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న కస్టమ్స్‌ అధికారులు విజయవాడ రైల్వేస్టేసన్ వద్ద నిఘాపెట్టారు..ఈ తరుణంలో దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద…

రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం అధికారుల సర్వే నివేదికలు రాగానే పరిహారం అందిస్తాం ఇది రైతు ప్రభుత్వం పంట నష్టాలపై సీఎం కెసిఆర్ గారు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు రైతులకు ధైర్యం చెప్పి భరోసానిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి…

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో ఎల్లుండి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. రేపు రాత్రి నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE