ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను కూడా క్యాష్ చేసుకున్న ఘనుడంటున్న ప్రజానీకం పేదలకు సాయం పేరుతో రైతుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ వదలకుండా చందాల దందా దండుకున్న కోట్లాది రూపాయలతో పొదలకూరు రోడ్డులో కరోనా ప్యాలెస్ కట్టేసుకున్న కాకాణి విపత్తును…
తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ గిరిజన కాలనీలో నిలిచిపోయిన జగనన్న కాలనీ ఇళ్లను పరిశీలించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పేదల ఇళ్లల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి నుండి ప్రతి రూపాయి కక్కిస్తామన్న సోమిరెడ్డి
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మండల సిఐటీయూ కన్వీనర్…
హైదరాబాద్ :దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. కరోనా వ్యాప్తి చెంద కుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వైద్యాశాఖాధికారులతో…
ఆశా వర్కర్లుకు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలి ఆశా వర్కర్లకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా…
దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ(health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా(Corona) పాజిటివ్గా నిర్థారణ అయింది. ఇటీవల కొత్త…
కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో…
మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నట రాజ్ కు కరోనా వారియర్ అవార్డు వరించింది. కోవిడ్ -19, కోవిడ్ సెకండ్ వెవ్ సమయాల్లో విశిష్ట సేవలందించిన లయన్ నటరాజ్ విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదారాబాద్…
ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,29,284 కు…
COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. COVID-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి.. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల…