కరోనా కంటే డేంజర్ వైరస్ కాకాణి అంటున్న సర్వేపల్లి ప్రజలు

Spread the love

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను కూడా క్యాష్ చేసుకున్న ఘనుడంటున్న ప్రజానీకం

పేదలకు సాయం పేరుతో రైతుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ వదలకుండా చందాల దందా

దండుకున్న కోట్లాది రూపాయలతో పొదలకూరు రోడ్డులో కరోనా ప్యాలెస్ కట్టేసుకున్న కాకాణి

విపత్తును అడ్డుపెట్టుకుని దోచుకున్న డబ్బుతో విదేశాల నుంచి సామగ్రి తెచ్చి ప్యాలెస్ కట్టుకున్న కాకాణి అంటేనే మండిపడుతున్న పేదలు

ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ

వైసీపీ నుంచి టీడీపీలోకి పెరిగిన చేరికల జోరు

మనుబోలు మండలం చెరుకుముడి నుంచి 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

నెల్లూరులోని వేదాయపాళెంలో జరిగిన కార్యక్రమంలో వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

టీడీపీలో చేరిన వారిలో మోడి కోటయ్య, కూరపాటి సుబ్రహ్మణ్యం, తురకా శ్రీనివాసులు, సజ్జనపు సిద్ధయ్య, బొడ్డు పురుషోత్తం, తురకా శీనయ్య, కూరపాటి శీనయ్య, శేషయ్య, నాసిన యశ్వంత్, కూరపాటి నాని, బొడ్డు వెంకటేష్, బొలిగర్ల వెంకటేష్, ఆస్తోటి మధు, తురకా బుజ్జయ్య, తురకా గురవయ్య

Related Posts

You cannot copy content of this page