ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను కూడా క్యాష్ చేసుకున్న ఘనుడంటున్న ప్రజానీకం పేదలకు సాయం పేరుతో రైతుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ వదలకుండా చందాల దందా దండుకున్న కోట్లాది రూపాయలతో పొదలకూరు రోడ్డులో కరోనా ప్యాలెస్ కట్టేసుకున్న కాకాణి విపత్తును…
కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో…
కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లోనే మరణం ఆఫ్రికా దేశం బురుండిలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్… బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకిన24 గంటల్లోనే ముక్కు నుంచిరక్తస్రావంతో మరణించిన ముగ్గురు వ్యక్తులు వైరస్ సోకిన వారిలో ఉండే లక్షణాలు.జ్వరం, తలనొప్పి,…