ఇడుపులపాయలో వైఎస్ఆర్ వర్థంతి నివాళులర్పించిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు

ఇడుపులపాయలో వైఎస్ఆర్ వర్థంతి నివాళులర్పించిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు.. కడప: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎఏస్ సమాధి వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ…

We will take care of the activists in our hearts: MLA Goodem Mahipal Reddy* కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి* …… సాక్షిత : గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో…

సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణలక్మి,షాది ముబారాక్ చెక్కులను పంపిణీ

Distribution of Kalyana Lakmi, Shadi Mubarak Checks in Sarur Nagar Tehsildar Office Premises సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణలక్మి,షాది ముబారాక్ చెక్కులను పంపిణీ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి . సాక్షిత…

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ జైలుకు వెళ్ళిన నేతలను నిజమైన వీరులు, హీరోలన్న నారా లోకేష్ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన చంద్రబాబు లేఖకు స్పందించి వేధింపులు నిలిపివేయాలి రాష్ట్రంలో…

67వ వార్డు గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడు పేస్-2 నిధులు 2కోట్ల17లక్షలు

67వ వార్డు గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో నాడు-నేడు పేస్-2 నిధులు 2కోట్ల17లక్షలు ముఖ్య మంత్రి YS.జగన్ మోహన్ రెడ్డి స్కూల్ అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది……ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గం MLA తిప్పల.నాగిరెడ్డి పాల్గొన్నారు.DCMS చైర్మన్ పల్లా.చిన్నతల్లి…

ఈటెల రాజేందర్ తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన రమ్యరావ్.

ఇటీవల మరణించిన హుజురాబాద్ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన రమ్యరావ్.

సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమం

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం నాయినేని తులసిరావు ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదాన…

61 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్

జిన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ద్వారా మంజూరైన 61 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన స్థానిక…

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్…

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్… అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం… కొంపల్లిలో 473 మందికి కొత్త ఆసరా పింఛన్‌ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్పష్టం…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొత్త ఆసరా పింఛన్ల…

తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ నెరవేరలేదు

గద్వాలలో డీకే అరుణ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ నెరవేరలేదు మునుగోడులో లబ్ది పొందేందుకు పెన్షన్ ల హామీని ప్రకటించాడు జిల్లాలో 16,123 వితంతు పెన్సన్స్ మంజూరు అయినట్లు అధికారులు ప్రకటించారు.ఇందులో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE