నాలా విస్తరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలసి పరిశీలిస్తున్న ఆరెకపూడి గాంధీ .

Spread the love

Arekapudi Gandhi is examining the expansion works of Nala along with the officials of GHMC.

సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి నగర్ కాలనీ లో జరుగుతున్న నాలా విస్తరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలసి పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలిపోయిన నాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, రాబోయే వర్ష కాలం లోపు పూర్తి చేయాలని, నాల విస్తరణ పనులు నాణ్యత పరమైన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులకు ఎటవంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించడం జరిగింది.నాణ్యత ప్రమాణాల తో నిర్మించాలని,

నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుడదని, ప్రజా అవసరాల దృష్ట్యా త్వరితగతిన గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.నాల విస్తరణ నిర్మాణ పనులు పై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రికాంతినీ, DE ప్రవీణ్, AE శివ ప్రసాద్ నరేందర్ బల్ల, సందీప్ రెడ్డి, సీతారామయ్య, చంద్రశేఖర్, రామారావు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page