“వర్షపు నీటిని వడిసి పట్టడం ఎలా”అనే అంశంపై దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు

Spread the love

“వర్షపు నీటిని వడిసి పట్టడం ఎలా”అనే అంశంపై దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అధికారి భానుచందర్ ప్రోత్సాహంతో, ఖమ్మం రూరల్ మండలం నందుగల దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కాలేజీలో “వర్షపు నీటిని ఓడిసి పట్టడం ఎలా”అనేదానిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కిరణ్ కుమార్ మరియు ఎస్ఆర్& బిజీ ఎన్ ఆర్ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ వి. శాంతి కుమార్ పాల్గొని విద్యార్థులకు ఈ యొక్క అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందుకు సహకరించినందుకు కాలేజ్ యాజమాన్యానికి మరియు డాక్టర్ డి.కిరణ్ కుమార్ కి ప్రత్యేకించి నెహ్రూ యువ కేంద్ర తరపున కృతజ్ఞతలు తెలిపారు అలాగే నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ గాదె మనస్విని,కడారి ఉష పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page