విషయం…… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళా సోదరీమణులు ఉక్కుపాదం మోపాలి.. మహిళలకు ఎంవి శ్రీ భరత్. పల్లా .ఎన్నికల ముందు ద దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన .మరుక్షణం నుండి కల్తీ మద్యం…
సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జన్మదిన వేడుకలు. జగిత్యాల ఎప్రిల్ 6 : తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్, ,పెన్షనర్స్ అసోసియేషన్ల జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో 85 ఏళ్ల వృద్ధులకు ఇంటి నుంచే ఓటు సౌకర్యం…
‘విజన్ విశాఖ’ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి .. మరియు ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీమతి విడదల రజిని ,మరియు ఇతర మంత్రులు,ఉన్నతాధికారులు..!!
హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.…
హైదరాబాద్:హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటి స్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషద…
ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సు… 7 అంశాల అజెండాతో కొనసాగిన సమావేశం.. పెద్ద ఎత్తున హాజరైన ఉమ్మడి జిల్లా ముస్లిం నాయకులు.. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు…
9 దశాబ్దాల కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కుల గణన చేపట్టడం పేదవారి అభ్యున్నతికి దోహదం చేస్తుందని ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన -2023 …
15-09-2023పిసి పీఎన్డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై విద్యార్థులకు అవగాహణ సదస్సుమోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫిడోన్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.కుళ్ళాయ్ రెడ్డి సెప్టెంబర్ 15 గొప్ప సివిల్…
గుంటూరు లో జరిగిన జనసేన పార్టీ ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లా బిసి, యస్.సి & యస్.టీ ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వంచటం జరిగింది….ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అతిథిగా పాల్గొన్నారు….ఈ సంధర్బంగాఉమ్మడి గుంటూరు…
జిన్నారం మండల కేంద్రంలో రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్. మండల పరిషత్ అధికారి రాములు
మండల వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు అవగాహన కార్యక్రమంలో రైతులు వేసుకోవాల్సిన పంటలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యంగా పామాయిల్ పంట వేయడంతో మంచి రాబడి దిగుబడి ఆదాయం వస్తుందని వ్యవసాయ…