వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు

హైదరాబాద్‌: రామకృష్ణ మఠం హైదరాబాద్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన వివేకానంద…
Whatsapp Image 2023 11 29 At 12.16.48 Pm

ఏపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై జనసేన ముందడుగు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంలో జనసేన ముందడుగు వేయనుంది. డిసెంబర్ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకటవ తేది మధ్యాహ్నం 3…

“వర్షపు నీటిని వడిసి పట్టడం ఎలా”అనే అంశంపై దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు

“వర్షపు నీటిని వడిసి పట్టడం ఎలా”అనే అంశంపై దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు,…

అదానీ అంశంపై చర్చకు బీఆర్ఎస్ ఉడుంపట్టు

BRS to discuss the issue of Adani అదానీ అంశంపై చర్చకు బీఆర్ఎస్ ఉడుంపట్టు చర్చించేంత వరకు కేంద్రాన్ని వదలం మళ్లీ నోటీసులు ఇస్తాం తెలంగాణా బడ్జెట్ అద్భుతం విలేకరులతో బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ…

You cannot copy content of this page