యాక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

యాక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బాచుపల్లి హై రైజ్ అపార్ట్మెంట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యాక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ హియరింగ్ కేర్ ను ప్రారంభించారు. మెరుగైన సేవలను అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు విజయలక్ష్మి, చిట్ల దివాకర్, గాజుల సుజాత, నిజాంపేట్ తెరాస పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, సుబ్బారావు, డా. బిందు, గౌతమ్, తెరాస పార్టీ శ్రేణులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page