యువత కోరిక మేరకు త్వరలోనే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు

Spread the love

A statue of Shivaji Maharaj will soon be set up as per the request of the youth

రామచంద్రపురం డివిజన్ మెయిన్ రోడ్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశం మేరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడానికి స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ స్థానిక నాయకులతో కలిసి స్థల పరిశీలన చెయ్యడం జరిగింది.

రామచంద్రపురం లో ఉన్న యువత కోరిక మేరకు త్వరలోనే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో ఉంచుతాం అని కార్పొరేటర్ తెలిపారు.జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందితో స్థలాన్ని శుభ్రం చేయించడం జరిగింది.వారితో టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్,సీఎం మల్లేష్,శానిటేషన్ సూపెర్వైసోర్ వెంకటేశ్వర్లు,మంగలి జగన్,బంటు నర్సింహా,సుధాకర్,సాగర్ తదితరులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page