పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షాపాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు.…
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాపై, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల…
త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను డిసెంబర్ లోపు విశాఖకు మారతాను – సీఎం జగన్
బస్ డిపో మేనేజర్ ఎమ్మెల్యే కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు జోగులాంబ-గద్వాల:-గద్వాల జిల్లా కేంద్రంలో నుతన బస్టాండ్ నిర్మాణం పనులను శనివారం పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ…గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన గద్వాల…
ఆడిటోరియం పనులు పూర్తి… త్వరలోనే ప్రారంభిస్తాం..*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సాక్షిత : స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే ప్రారంభించి నగరవాసులకు అందుబాటులోనికి తెస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత…
లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 3 కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే పనులు చేపడుతాం.
మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం ప్రభుత్వ విప్ గాంధీ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరనికై…
A statue of Shivaji Maharaj will soon be set up as per the request of the youth రామచంద్రపురం డివిజన్ మెయిన్ రోడ్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్…