మేడ్చల్ నియోజకవర్గం, పొన్నల్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించిన మాజీ మంత్రి

Spread the love

మేడ్చల్ నియోజకవర్గం, పొన్నల్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు , మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి , ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలంటే ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ని మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించాలన్నారు.

Related Posts

You cannot copy content of this page