అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది.

Spread the love

నంద్యాల జిల్లా…

ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలో కర్ణాటక నుండి అహోబిలం నరసింహస్వామి దర్శన నిమిత్తం 12 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న టెంపో విహికల్ అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది.

ఇద్దరు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి.

అహోబిలం వీఆర్వో పరమేశ్వర్ రెడ్డి స్పందించి వెంటనే 108 సమాచారం అందించారు

స్వల్పంగా గాయాలైన వారిని చికిత్స అందజేశారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page