తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహి గా పోలీసులు గుర్తింపు. తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహనంలో త్రిబుల్ రైడింగ్ వస్తుండగా…
నంద్యాల జిల్లా… ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలో కర్ణాటక నుండి అహోబిలం నరసింహస్వామి దర్శన నిమిత్తం 12 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న టెంపో విహికల్ అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి.…
అదుపుతప్పి కోళ్ల లారీ బోల్తా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోళ్ల ఫామ్ లారీ అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. చికెన్ షాప్ లకు కోళ్లను సరఫరా చేసే లారీ నరసరావుపేట నుండి గిద్దలూరు కు కొళ్లను సరఫరా…
తప్పిన ముప్పు కృష్ణా జిల్లా చల్లపల్లి చల్లపల్లి మండలం లంకపల్లిలో అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లిన వాహనం డ్రైవర్ తో పాటు మరొకరు ప్రయాణిస్తున్నారు ఒకరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.. కారులో ఉన్న ఎయిర్ బెలూన్ ఓపెన్ అవడంతో పెద్ద ప్రాణాపాయం…