అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది.

నంద్యాల జిల్లా… ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలో కర్ణాటక నుండి అహోబిలం నరసింహస్వామి దర్శన నిమిత్తం 12 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న టెంపో విహికల్ అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి.…

ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది

మిత్రులారా ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది.అదాని మోదీ ల స్నేహం గురించి రాహుల్ గాంధీ అడిగితే సమాధానం లేకుండా రాహుల్ గాంధీ పై కేసులు పెట్టి లోక్ సభ సభ్యత్వంను రద్దుచేస్తున్నామని ప్రకటించారు ఈ విధానం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు గా మారింది.రాబోయే…

వర్షం పడింది.. బస్సు ఆగింది!

వర్షం పడింది.. బస్సు ఆగింది! వైరా: ఓ వైపు వర్షం కురుస్తోంది.. ఇంతలోనే బస్సు ఆగింది.. మరోవైపు పరీక్షకు సమయం సమీపిస్తోంది.నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది లేదన్న అధికారుల హెచ్చరికతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు.చివరకు ఆటోలో సకాలంలోనే కేంద్రానికి చేరుకోవడంతో ఊపిరి…

You cannot copy content of this page