అదుపు తప్పి కెమికల్ వ్యాన్ బోల్తా

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఋురదగుడా సమీపంలో బుధవారం రొడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలంలోని ఋురదగుడా సమీపంలో అదుపు తప్పి ఓ కెమికల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డైవర్ కు…

అక్రమంగా గోవులను తరలిస్తున్న డిసిఎం బోల్తా

అక్రమంగా గోవులను తరలిస్తున్న డిసిఎం బోల్తా — పలు గోవులకు తీవ్ర గాయాలు 1 గోవు మృతి — డీసీఎం లో సుమారు 50 గోవులను తరలిస్తున్నారు. చిట్యాల సాక్షిత ప్రతినిధి పోలీసులు అధికారులు ఎన్ని కఠిన చర్యలు ఆంక్షలు విధించిన…

ట్రాక్టర్‌ బోల్తా: ఆరుగురి మృతి.. 20 మందికి గాయాలు

గుంటూరుజిల్లా:వట్టిచెరుకూరులో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా,20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరో ముగ్గురు చనిపోయారు. ట్రాక్టర్‌లో సుమారు 40…

శ్రీశైలం ఘాట్ లో బస్సు బోల్తా

శ్రీశైలం ఘాట్ లో బస్సు బోల్తా …ప్రకాశం జిల్లా : పెద్ద దోర్నాల – శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్ లోని చిన్నారుట్ల సమీపంలో గల దయ్యాల మలుపు వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా…!!20 మందికి పైగా గాయాలు..!!వీరంతా మల్లన్న…

గార్లదిన్నె గ్రామంలో ట్రాక్టర్ బోల్తా…!

ప్రకాశంజిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో ట్రాక్టర్ బోల్తా…! ట్రాక్టర్ లో ఉన్న 20 మంది కూలీలు…! ఇద్దరికీ తీవ్ర గాయాలు…!మిగతా వారికి స్వల్ప గాయలైనట్లు సమాచారం..! గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యాశాలకు, మరికొందరిని ఓబులరెడ్డి హాస్పిటల్ కు తరలింపు…!

అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది.

నంద్యాల జిల్లా… ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలో కర్ణాటక నుండి అహోబిలం నరసింహస్వామి దర్శన నిమిత్తం 12 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న టెంపో విహికల్ అహోబిలం సమీపంలో దుర్గమ్మ గుడి దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి.…

అదుపుతప్పి కోళ్ల లారీ బోల్తా

అదుపుతప్పి కోళ్ల లారీ బోల్తా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోళ్ల ఫామ్ లారీ అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. చికెన్ షాప్ లకు కోళ్లను సరఫరా చేసే లారీ నరసరావుపేట నుండి గిద్దలూరు కు కొళ్లను సరఫరా…

You cannot copy content of this page